భారత్ కరోనా అప్డేట్
- September 19, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో గడిచిన 24 గంటల్లొ కొత్తగా 4,858 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,735 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 48,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,70,14,127 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 13,59,361 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







