తోటి సైనికుడిని కాల్చి చంపిన వ్యక్తి. అరెస్ట్ చేసిన పోలీసులు
- September 19, 2022
కువైట్ : కువైట్ ఆర్మీలో విషాదం నెలకొంది. తోటి సైనికుడిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. బుల్లెట్ గాయమైన అతన్ని హాస్పిటల్ లో చేర్చినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. సైనికుడి పై కాల్పులు జరిపిన జవాన్ ను వెంటనే అరెస్ట్ చేశారు. అతని పై విచారణ చేపట్టారు. ఐతే ఈ ఘటన కారణాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారులు తెలిపారు. సంఘటనకు కారణాలేెంటన్నది విచారణలో తేలుతుందని ఆర్మీ ప్రకటించింది. అదే విధంగా ఇలాంటి సున్నితమైన ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో గానీ న్యూస్ వెబ్ సైట్లలో గానీ తప్పుగా ప్రచారం చేయవద్దని ఆర్మీ సూచించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!







