యూఏఈ అధ్యక్షుడిని కలిసిన సౌదీ ప్రిన్స్ ఖలీద్
- September 22, 2022
అబుధాబి: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్ను సౌదీ అరేబియా రక్షణ శాఖ డిప్యూటీ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ కలిశారు. ఈ సందర్భంగా షేక్ మహ్మద్కు ప్రిన్స్ ఖలీద్ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సోదర సంబంధాలను సమీక్షించారు. అలాగే తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









