ఈ నెల 28 న నేషనల్ మ్యూజియం తెరవమని తెలిపిన అధికారులు
- September 25, 2022
మస్కట్: మస్కట్ లోని నేషనల్ మ్యూజియంను ఈ నెల 28 న తెరవమని అధికారులు తెలిపారు. ఆ రోజు సందర్శకులకు అనుమతి లేదని ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మ్యూజియం డోర్లను తీయమన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఐతే ఆ రోజు ఎందుకు మ్యూజియం బంద్ చేస్తున్నారో తెలుపలేదు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









