ఈ నెల 28 న నేషనల్ మ్యూజియం తెరవమని తెలిపిన అధికారులు

- September 25, 2022 , by Maagulf
ఈ నెల 28 న నేషనల్ మ్యూజియం తెరవమని తెలిపిన అధికారులు

మస్కట్: మస్కట్ లోని నేషనల్ మ్యూజియంను ఈ నెల 28 న తెరవమని అధికారులు తెలిపారు. ఆ రోజు సందర్శకులకు అనుమతి లేదని ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మ్యూజియం డోర్లను తీయమన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఐతే ఆ రోజు ఎందుకు మ్యూజియం బంద్ చేస్తున్నారో తెలుపలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com