పాఠశాల విద్యార్థులను కొట్టినందుకు మహిళకు జరిమానా
- April 18, 2016
ఒక స్త్రీ తన కుమారునీతో పోట్లాడిన ఇద్దరు పాఠశాల పిల్లలను కొట్టిన నేరానికి దోహా నేర న్యాయస్థానం ఆ మహిళకు 5,000 క్యు అర్ మొత్తంగా జరిమానా విధించింది..స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ తెలిపిన వివరాల ప్రకారం స్త్రీ నుండి తన కుమారుడు తీసుకురావడానికి పాఠశాలకు వెళ్ళినప్పుడు, తన పుత్రుదిపై ఇద్దరు పిల్లలు దాడి చేయడాన్ని గమనించింది. అయితే ఈమె రాకను గమనించిన ఆ ఇరువురు పిల్లలు ఆటస్థలం వైపునకు పారిపోయారు. వీరిని వెంబడించిన ఆ తల్లి వారీరువుర్ని పట్టుకని కొట్టింది. కాగా తన్నులు తిన్న ఇద్దరు పిల్లల తల్లులు తమ పిల్లలపై దాడి ఆమెపై పోలీసులకు పిర్యాదు దాఖలు చేశారు. ఇరువురు బాలురకు తగిలిన గాయాల విషయంపై వైద్య నివేదిక ఆధారంగా పోలీసులు మహిళపై కేసు నమోదు చేసి దోహా నేర న్యాయస్థానంకు అప్పగించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







