ఒక్కో పాఠశాల అవసరాలకు 4,000 దీనార్లు: కువైట్ విద్యాశాఖ
- September 27, 2022
కువైట్: కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి బ్యాచ్ స్కూల్ ఫండ్ విడుదలైందని, సంబంధిత ప్రభుత్వ పాఠశాలల ఖాతాల్లో వాటిని జమ చేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ యూసఫ్ అల్-నజ్జర్ తెలిపారు. ఒక్కో పాఠశాల అవసరాలకు 3,500- 4,000 దీనార్ల మధ్య అందుతాయన్నారు. 75 శాతం కేటాయింపులు పూర్తి చేసినట్లు.. రెండవ దశ చెల్లింపులు (25 శాతం)లను వచ్చే ఏప్రిల్లో పంపిణీ చేయనున్నట్లు అల్-నజ్జర్ వివరించారు. ఈ ఫండ్ పాఠశాల హెడ్ మాస్టర్ ఆధీనంలో ఉంటందన్నారు. ఈ నిధులను స్టేషనరీ, కార్యాలయ సామాగ్రి, వాటర్ ట్యాంక్లు కడగడం, మరుగుదొడ్లు మరమ్మతులు, చిన్నపాటి నిర్వహణ పనులకు ఖర్చు చేయొచ్చన్నారు.
తాజా వార్తలు
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం









