సౌదీలో న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు
- September 27, 2022
సౌదీ: ఒక కంపెనీని అవమానించినందుకు, ఆ సంస్థ పరువు తీసినందుకు ఒక న్యాయవాదిని ఒకటిన్నర సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి నుండి దూరంగా ఉండాలని న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. దీంతోపాటు న్యాయవాదిపై మోపబడిన అభియోగాలకు చట్టపరమైన ప్రక్రియలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. సదరు న్యాయవాది న్యాయ వ్యవస్థ, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు కమిటీ తెలిపింది. అలాగే న్యాయ వ్యవస్థ, దాని కార్యనిర్వాహక నిబంధనలు, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిన నలుగురు న్యాయవాదులపై కమిటీ శిక్షాత్మక క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







