సౌదీలో న్యాయవాదిపై సస్పెన్షన్ వేటు
- September 27, 2022
సౌదీ: ఒక కంపెనీని అవమానించినందుకు, ఆ సంస్థ పరువు తీసినందుకు ఒక న్యాయవాదిని ఒకటిన్నర సంవత్సరాల పాటు న్యాయవాద వృత్తి నుండి దూరంగా ఉండాలని న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ సస్పెండ్ చేసింది. దీంతోపాటు న్యాయవాదిపై మోపబడిన అభియోగాలకు చట్టపరమైన ప్రక్రియలు తీసుకోవాలని కూడా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. సదరు న్యాయవాది న్యాయ వ్యవస్థ, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు కమిటీ తెలిపింది. అలాగే న్యాయ వ్యవస్థ, దాని కార్యనిర్వాహక నిబంధనలు, న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనా నియమాలను ఉల్లంఘించిన నలుగురు న్యాయవాదులపై కమిటీ శిక్షాత్మక క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు న్యాయవాదుల క్రమశిక్షణా కమిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆపిల్ మాక్ యూజర్లకు సైబర్ అలర్ట్..!!
- 1,275 ఛానళ్ల మూసివేత..34.29 మిలియన్ల కంటెంట్ తొలగింపు..!!
- 2025లో 6.5 మిలియన్లకు పైగా వాహనాలకు పీరియాడిక్ ఇన్స్పెక్షన్..!!
- యూఏఈలో ఈజిప్టు కార్మికుల తొలగింపుల వార్తలు అవాస్తవం..!!
- బహ్రెయిన్: మత వర్గాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు..60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ
- సౌదీ విమానాశ్రయం, అరామ్కో కేంద్రంపై దాడులు చేశామని హూతీలు ప్రకటన
- సెప్టెంబర్ 1 నుంచి కువైట్లో విజిట్ వీసా, అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపులు నిలిపివేత
- స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం







