మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ప్రవాసుల అరెస్ట్
- September 28, 2022
బహ్రెయిన్: వెస్ట్ ఎకార్లోని ఓ ఫ్లాట్లో మత్తు పదార్థాలను నిల్వ చేసి విక్రయిస్తున్న 30 నుంచి 47 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు ఆసియన్లను అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ జనరల్ మోరల్స్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ ప్రకటించింది. అందిన సమాచారంపై విచారణ జరిపి మత్తు పదార్థాల విక్రయదారులపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పేర్కొంది. నిందితుల వద్దనుంచి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టయిన వారి కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి
- విండ్షీల్డ్ శుభ్రం చేయడం పై పెట్రోల్ పంప్ సిబ్బందితో గొడవ.. ఇద్దరికి భారీ జరిమానా
- ఏపీలో ఆగని జూడాల సమ్మె
- ఇరాన్పై డోనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షల వ్యూహం
- అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!
- స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!







