యూఏఈ-ఒమన్ మధ్య హై-స్పీడ్ రైలు
- September 28, 2022
యూఏఈ: యూఏఈ-ఒమన్ల మధ్య హై-స్పీడ్ రైలును నడిపేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ రైల్వే నెట్వర్క్ లు అంగీకారం తెలిపాయి. తాజా ఒప్పందం ప్రకారం.. హై స్పీడ్ రైల్ నిర్వహణకు జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం $3 బిలియన్ల నిధులను కేటాయించనున్నారు. హై-స్పీడ్ ప్యాసింజర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, అబుధాబిని సోహర్తో మస్కట్కు ఉత్తరాన కలుపుతుందని ప్రణాళిక నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







