యూఏఈ-ఒమన్ మధ్య హై-స్పీడ్ రైలు
- September 28, 2022
యూఏఈ: యూఏఈ-ఒమన్ల మధ్య హై-స్పీడ్ రైలును నడిపేందుకు ఒక ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఒమన్ రైల్, ఎతిహాద్ రైల్ రైల్వే నెట్వర్క్ లు అంగీకారం తెలిపాయి. తాజా ఒప్పందం ప్రకారం.. హై స్పీడ్ రైల్ నిర్వహణకు జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందు కోసం $3 బిలియన్ల నిధులను కేటాయించనున్నారు. హై-స్పీడ్ ప్యాసింజర్ రైళ్లు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవని, అబుధాబిని సోహర్తో మస్కట్కు ఉత్తరాన కలుపుతుందని ప్రణాళిక నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి
- విండ్షీల్డ్ శుభ్రం చేయడం పై పెట్రోల్ పంప్ సిబ్బందితో గొడవ.. ఇద్దరికి భారీ జరిమానా
- ఏపీలో ఆగని జూడాల సమ్మె
- ఇరాన్పై డోనాల్డ్ ట్రంప్ కొత్త ఆంక్షల వ్యూహం
- అబుదాబి ‘ది కార్స్’ కాన్సర్ట్ రద్దు.. టికెట్ డబ్బులు రీఫండ్..!!
- స్కూల్స్ రీ ఓపెన్.. సౌదీ ఫుడ్ అథారిటీ కీలక సూచనలు..!!
- ఖతార్లో కొత్త డ్రోన్ చట్టంపై అవగాహన కార్యక్రమం..!!
- కువైట్లో ఫ్లాషింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్.. ఢీకొనే ప్రమాదాలకు చెక్..!!
- ఒమన్లో ఘనంగా రాజస్థానీ మహిళల ‘తీజ్ ఉత్సవ్’..!!







