ఫ్రీ బ్యాగేజ్ని పెంచిన కువైట్ ఎయిర్ వేస్
- April 18, 2016
కువైట్ ఎయిర్ వేస్ ఇండియన్ డెస్టినేషన్స్కి వెళ్ళే ప్రయాణీకులకు ఫ్రీ బ్యాగేజ్ సౌకర్యాన్ని పెంచింది. మస్కట్ నుంచి అహ్మదాబాద్, కొచ్చిన్, ఢిల్లీ, ముంబై, కొలంబో మరియు మనీలాకు వెళ్ళే ప్రయాణీకులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఒక్కో ్పయాణీకుడికీ ఒక్కోటీ 23 కేజీల బరువైన రెండు బ్యాగేజ్లను ఉచితంగా అనుమతిస్తారు. జూన్ 30 వరకు వర్తిస్తుంది ఈ ఆఫర్. 'బ్యాగేజ్ మేడ్ సింపుల్' పేరుతో ఇటీవలే కువైట్ ఎయిర్వేస్ బ్యాగేజీ పాలసీని ప్రకటించింది. కొన్ని సెలక్ట్ చేసిన డెస్టినేషన్లకు ఒక్కోటీ 23 కేజీలు గల రెండు బ్యాగేజీలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. లిస్ట్లో పేర్కొనని డెస్టినేషన్లకు వెళ్ళే ్పయాణీకులు మాత్రం 23 కిలోల బరువు గల ఒక్క బ్యాగేజీని మాత్రమే తీసుకెళ్ళడానికి వీలుంది. అదనంగా తీసుకెళ్ళే బ్యాగేజీకి ఛార్జ్ చేయబడుతుంది. మస్కట్ నుంచి అహ్మదాబాద్, ఢిల్లీ మరియు ముంబైకి తదితర డెస్టినేషన్లకు టిక్కెట్ల ధరల్లో బంపర్ ఆఫర్ని కూడా కువైట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. కొలంబో, కొచ్చిన్ తదితర నగరాలూ ఈ ఆఫర్ డెస్టినేషన్లలో ఉన్నాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







