ప్లాస్టిక్ బ్యాగ్ కు 25 ఫిల్స్ ఛార్జ్ చేేస్తున్న వ్యాపారులు
- October 02, 2022
షార్జా: ప్లాస్టిక్ బ్యాగ్ ఒక్కో దానిపై 25 ఫిల్స్ ను కస్టమర్ల నుంచి ఛార్జ్ చేస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్ లతో పాటు వాటి మెటీరియల్ పై కూడా యూఏఈ నిషేధం విధించారు. దీంతో వినియోగదారులకు ఇచ్చే బ్యాగ్ లపై తమపై భారం పడుతుదంటూ వ్యాపారులు అక్టోబర్ 1 నుంచి ఇక ప్లాస్టిక్ బ్యాగ్స్ పై 25 ఫిల్స్ ఛార్జ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ లను షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బ్యాన్ చేసింది. వినియోగదారులు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలంగా తయారు చేసిన బ్యాగులను అందిచనున్నారు.
తాజా వార్తలు
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల
- వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం









