ప్లాస్టిక్ బ్యాగ్ కు 25 ఫిల్స్ ఛార్జ్ చేేస్తున్న వ్యాపారులు
- October 02, 2022
షార్జా: ప్లాస్టిక్ బ్యాగ్ ఒక్కో దానిపై 25 ఫిల్స్ ను కస్టమర్ల నుంచి ఛార్జ్ చేస్తున్నారు.వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ బ్యాగ్ లతో పాటు వాటి మెటీరియల్ పై కూడా యూఏఈ నిషేధం విధించారు. దీంతో వినియోగదారులకు ఇచ్చే బ్యాగ్ లపై తమపై భారం పడుతుదంటూ వ్యాపారులు అక్టోబర్ 1 నుంచి ఇక ప్లాస్టిక్ బ్యాగ్స్ పై 25 ఫిల్స్ ఛార్జ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ లను షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బ్యాన్ చేసింది. వినియోగదారులు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూలంగా తయారు చేసిన బ్యాగులను అందిచనున్నారు.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







