కొల్లు రవీంద్ర నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు..
- April 19, 2016
జిల్లాలోని నరసాపురం మండలం నవరసపురంలో రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డిజిటల్ పంచాయతీ కార్యాలయం, నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ ఉపప్రణాళికకు రూ.8,832కోట్లు వినియోగిస్తామని చెప్పారు.మంత్రి సమక్షంలో 250మత్స్యకార కుటుంబాల వారు తెదేపాలో చేరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









