114 మద్యం సీసాలు, డ్రగ్స్ స్వాధీనం.. నలుగురి అరెస్టు
- October 09, 2022
కువైట్ సిటీ: ముబారక్ అల్-కబీర్లోని సభాన్ ప్రాంతంలో స్థానికంగా శుద్ధి చేసిన 114 మద్యం బాటిళ్లతోపాటు డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సెక్యూరిటీ పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు మత్తులో ఉన్నారని తెలిపారు. అరెస్ట్ చేసే సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నంలో తమ కారుతో పెట్రోలింగ్ కారును ఢీకొట్టినట్లు వివరించారు. ఆ ఇద్దరు నిందితులను ఖురైన్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నామని, ఆ సమయంలో వారిద్దరు మత్తులో ఉన్నారని.. వారివద్ద డ్రగ్స్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు పెట్రోలింగ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు









