మస్కట్ డ్యూటీ ఫ్రీలో 1 కిలోల స్వర్ణం గెలుచుకున్న ఇండియన్
- October 09, 2022
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన రాఫిల్ డ్రాలో ఓ భారతీయుడు ఒక కేజీ బంగారం గెలుచుకున్నాడు. మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన డ్రాలో రాజేష్ అనే భారతీయ ప్రవాసుడు లక్కీ విన్నర్ గా నిలిచాడు. ఈ డ్రాలో ఒక కేజీ బంగారం బహుమతిని గెలుచుకున్నాడని నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేజీ బంగారాన్ని గెలిచిన రాజేష్ ను అభినందించి బహుమతి పత్రాలను నిర్వాహకులు అందజేశారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









