మస్కట్ డ్యూటీ ఫ్రీలో 1 కిలోల స్వర్ణం గెలుచుకున్న ఇండియన్
- October 09, 2022
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన రాఫిల్ డ్రాలో ఓ భారతీయుడు ఒక కేజీ బంగారం గెలుచుకున్నాడు. మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన డ్రాలో రాజేష్ అనే భారతీయ ప్రవాసుడు లక్కీ విన్నర్ గా నిలిచాడు. ఈ డ్రాలో ఒక కేజీ బంగారం బహుమతిని గెలుచుకున్నాడని నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేజీ బంగారాన్ని గెలిచిన రాజేష్ ను అభినందించి బహుమతి పత్రాలను నిర్వాహకులు అందజేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







