మస్కట్ డ్యూటీ ఫ్రీలో 1 కిలోల స్వర్ణం గెలుచుకున్న ఇండియన్
- October 09, 2022
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన రాఫిల్ డ్రాలో ఓ భారతీయుడు ఒక కేజీ బంగారం గెలుచుకున్నాడు. మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన డ్రాలో రాజేష్ అనే భారతీయ ప్రవాసుడు లక్కీ విన్నర్ గా నిలిచాడు. ఈ డ్రాలో ఒక కేజీ బంగారం బహుమతిని గెలుచుకున్నాడని నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేజీ బంగారాన్ని గెలిచిన రాజేష్ ను అభినందించి బహుమతి పత్రాలను నిర్వాహకులు అందజేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







