మస్కట్ డ్యూటీ ఫ్రీలో 1 కిలోల స్వర్ణం గెలుచుకున్న ఇండియన్
- October 09, 2022
మస్కట్: మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన రాఫిల్ డ్రాలో ఓ భారతీయుడు ఒక కేజీ బంగారం గెలుచుకున్నాడు. మస్కట్ డ్యూటీ ఫ్రీలో జరిగిన డ్రాలో రాజేష్ అనే భారతీయ ప్రవాసుడు లక్కీ విన్నర్ గా నిలిచాడు. ఈ డ్రాలో ఒక కేజీ బంగారం బహుమతిని గెలుచుకున్నాడని నిర్వాహకులు వెల్లడించారు. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో కేజీ బంగారాన్ని గెలిచిన రాజేష్ ను అభినందించి బహుమతి పత్రాలను నిర్వాహకులు అందజేశారు.
తాజా వార్తలు
- డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణపై సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్
- బెంగళూరులో శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- షార్జా: ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కానున్న 227 మంది ఖైదీలు
- ఈద్ అల్ అధా ముందు మే నెల జీతాలు చెల్లించాలి: కార్మిక శాఖ ఆదేశాలు
- ఈద్ అల్ అధా సందర్భంగా విడుదల కాబోతున్న 956 మంది ఖైదీలు
- హర్ముజ్ జలసంధికి చెక్..
- సౌదీలో 20 ఏళ్ల కష్టజీవితం అనంతరం స్వదేశానికి చేరనున్న ఏపీ వాసి
- స్టాలిన్ జోస్యం తో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న సీఎం విజయ్
- లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ను కలిసిన డీజీపీ సి.వి. ఆనంద్
- ఇటలీ తో సంబంధం..అంతకుమించి: ప్రధాని మోదీ









