మాజీ సీఎం ములాయం సింగ్ కన్ను మూత
- October 10, 2022
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ ఇక లేరు. ఆరోగ్యం విషమించి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల ములాయం మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గత నెల 22 నుంచి గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్సనందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ములాయం కన్నుమూశారు.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









