మాజీ సీఎం ములాయం సింగ్ కన్ను మూత
- October 10, 2022
గురుగ్రామ్: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ ఇక లేరు. ఆరోగ్యం విషమించి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. 82 ఏళ్ల ములాయం మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గత నెల 22 నుంచి గురుగ్రామ్లోని మేదాంత హాస్పిటల్లో చికిత్సనందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ములాయం కన్నుమూశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







