రువి ముఉత్త్రహ్-అల్-ఆలం-పాలెస్ మ్వసలట్ ప్రయోగ మార్గం
- April 20, 2016
రువి ముఉత్త్రహ్-అల్ ఆలం ప్యాలెస్ మార్గం 2016 ఆపరేషన్ విస్తరణ ప్రణాళికలు ఈ ఏడాది ఏప్రిల్ 24 న ప్రారంభించనున్నట్లు మ్వసలట్ ప్రకటించింది . బస్సులు ఈ మార్గంలో ప్రతి 20 నిమిషాలకోమారు సాధారణ రోజులలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు వారాంతాల్లో మరియు సెలవు దినాల్లో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు ఈ మార్గంలో తిరుగుతుంటాయి ఉంటుంది.రువి ప్రధాన బస్ స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ఈ బస్సులు రువి హైట్స్, బైతుల్ అల్ ఫలాజ్ , మస్కట్ మున్సిపాలిటీ, దర్సైట్ , అల్ జాహియ , పోర్ట్ సుల్తాన్ కబూస్, చేపల మార్కెట్, మినా సుల్తాన్ కబూస్, ముత్త్రః సోయుక్యూ, ముఉత్త్రహ్ ఫోర్ట్, రియం పార్క్ నేషనల్ మ్యూజియం ఎదురుగా అల్ ఆలం ప్యాలెస్ మీదుగా ప్రయాణిస్తాయిమార్గం కంపెనీ ప్రకటించిన మూడు మార్గాలలో రెండవ మార్గంగా ఇది ఉంది. మిగిలిన మార్గం (అల్ ఖౌద్ -సహవా టవర్ సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయం) ఈ సంవత్సరం మధ్యలో ప్రారంభం కానుంది. మ్వసలట్ కొత్త బ్రాండ్ గుర్తింపును ప్రారంభించినప్పటి నుంచి 4 5 మిలియన్ల ప్రయాణీకులు 2016 చివరినాటికి, ప్రయాణించే అవకాశం ఉంది. ఈ కంపెనీ మార్చి 2016 చివరి వరకూ 1.1 మిలియన్ల ప్రయాణికులను లక్ష్యం పూర్తి చేసింది.ఈ సంవత్సరంలో మ్వసలట్ 2040 వ్యూహాన్ని తెలియచేయడమే కాక 2017 కొత్త మార్గాలు వివరాలు ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







