బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్ ‘అల్ దోసరి’ మృతి
- October 16, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ సర్ఫింగ్ లెజెండ్, సర్ఫింగ్ శిక్షకుడు ముహన్నా అల్ దోసరి(33) సముద్ర ప్రమాదంలో మరణించారు. బహ్రెయిన్ సౌత్ కోస్ట్లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బీచ్ కల్చర్ WLL వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అయిన ముహన్నా 2010లో పోర్ట్స్మౌత్ యూనివర్శిటీ నుండి ఎకనామిక్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్లో పట్టా పొందిన లెవెల్ 1 IKO సర్టిఫైడ్ కైట్సర్ఫింగ్ ట్రైనర్. 10 సంవత్సరాల వయస్సు నుండి బహ్రెయిన్ జాతీయ సెయిలింగ్ జట్టులో భాగమైన అతను బహ్రెయిన్ బీచ్ క్రీడలలో గుర్తింపు పొందారు. ఈ ప్రాంతంలో సముద్ర పర్యావరణ సుస్థిరతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆయన కృషి చేశారు. ముహన్నా బహ్రెయిన్ కైట్సర్ఫింగ్ అసోసియేషన్ను స్థాపించడంలో ఆయనది కీలక పాత్ర. అనేక సముద్ర/బీచ్ ఆధారిత కమ్యూనిటీ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించడంలో అల్ దోసరి కీలక భూమిక పోషించారు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







