గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్
- February 12, 2026
బహ్రెయిన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన గల్ఫ్ ఎయిర్లైన్స్ 274 విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది.అప్రమత్తమైన అధికారులు పైలెట్కు సమాచారం అందించగా, విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు.అనంతరం ప్రయాణికులను ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. బాంబ్ స్క్వాడ్, భద్రతా బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా విడుదల
- మార్చి 1 నుంచి లైసెన్స్ లేనివారి పై కఠిన చర్యలు
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డిల సేవలు చిరస్మరణీయం: మంత్రి దుర్గేష్
- గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్









