యూఏఈ ఎంట్రీకి కొత్త నిబంధనలు: వ్యాధి-రహిత సర్టిఫికేట్ తప్పనిసరి
- October 20, 2022
యూఏఈ: వీసా కోసం దరఖాస్తు చేయకుండా మినహాయింపు పొందిన కొన్ని దేశాల పౌరులు.. యూఏఈలోకి ప్రవేశ అనుమతిని పొందేందుకు వ్యాధి-రహిత సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ నిర్దేశించింది. ఎమారత్ అల్ యూమ్ నివేదిక ప్రకారం.. పాస్పోర్ట్, వ్యక్తిగత ఫోటోకు అదనం. వీసా దరఖాస్తులో సమర్పించిన డేటా ప్రకారం.. తప్పనిసరి, ఐచ్ఛిక పత్రాలు వేర్వేరుగా ఉంటాయని అధికార యంత్రాంగం సూచించింది. యూఏఈకి ప్రవేశ అనుమతులు జారీ చేసే ప్రక్రియలు వివిధ మార్గాల ద్వారా జరుగుతాయని అధికార యంత్రాంగం తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిలో అధికార వెబ్సైట్, స్మార్ట్ అప్లికేషన్, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సమీపంలోని అధీకృత కార్యాలయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









