యూఏఈ ఎంట్రీకి కొత్త నిబంధనలు: వ్యాధి-రహిత సర్టిఫికేట్ తప్పనిసరి
- October 20, 2022
యూఏఈ: వీసా కోసం దరఖాస్తు చేయకుండా మినహాయింపు పొందిన కొన్ని దేశాల పౌరులు.. యూఏఈలోకి ప్రవేశ అనుమతిని పొందేందుకు వ్యాధి-రహిత సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్, పోర్ట్ సెక్యూరిటీ నిర్దేశించింది. ఎమారత్ అల్ యూమ్ నివేదిక ప్రకారం.. పాస్పోర్ట్, వ్యక్తిగత ఫోటోకు అదనం. వీసా దరఖాస్తులో సమర్పించిన డేటా ప్రకారం.. తప్పనిసరి, ఐచ్ఛిక పత్రాలు వేర్వేరుగా ఉంటాయని అధికార యంత్రాంగం సూచించింది. యూఏఈకి ప్రవేశ అనుమతులు జారీ చేసే ప్రక్రియలు వివిధ మార్గాల ద్వారా జరుగుతాయని అధికార యంత్రాంగం తన వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిలో అధికార వెబ్సైట్, స్మార్ట్ అప్లికేషన్, కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు లేదా సమీపంలోని అధీకృత కార్యాలయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు







