భారత్లో పర్యటిస్తున్న సౌదీ ఇంధన మంత్రి
- October 22, 2022
సౌదీ: భారత్-సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిలో ఆర్థిక, పెట్టుబడుల మంత్రుల కమిటీ ఛైర్మన్గా ఉన్న సౌదీ ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్, విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్, భారతీయ వ్యాపార రంగానికి చెందిన పలువురు నాయకులతో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ సమావేశమయ్యారు. సౌదీ అరేబియా - భారతదేశం మధ్య వ్యాపార వృద్ధి, పలు రంగాల్లో ఉమ్మడి సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









