డ్రగ్స్ మత్తులో స్తంభాన్ని ఢీకొట్టిన మహిళ అరెస్ట్
- October 26, 2022
దుబాయ్: డ్రగ్స్ మత్తులో స్తంభాన్ని ఢీకొట్టిన మహిళను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. స్తంభాన్ని ఢీకొట్టిన సమయంలో ఆమె మత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో ఆమె మత్తు పదార్థాలు వాడినట్లు ఒప్పుకుందని, డ్రగ్ పరీక్ష కోసం ఆమెను లేబొరేటరీకి పంపినట్లు తెలిపారు. ఆమెను దుబాయ్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు.. అక్కడి నుండి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆమెకు జరిమానాతోపాటు రాష్ట్రం నుండి బహిష్కరించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నదని దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









