డ్రగ్స్ మత్తులో స్తంభాన్ని ఢీకొట్టిన మహిళ అరెస్ట్
- October 26, 2022
దుబాయ్: డ్రగ్స్ మత్తులో స్తంభాన్ని ఢీకొట్టిన మహిళను అరెస్టు చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు. స్తంభాన్ని ఢీకొట్టిన సమయంలో ఆమె మత్తులో ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో ఆమె మత్తు పదార్థాలు వాడినట్లు ఒప్పుకుందని, డ్రగ్ పరీక్ష కోసం ఆమెను లేబొరేటరీకి పంపినట్లు తెలిపారు. ఆమెను దుబాయ్లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు.. అక్కడి నుండి కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఆమెకు జరిమానాతోపాటు రాష్ట్రం నుండి బహిష్కరించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నదని దుబాయ్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







