ఫోన్ లో మాట్లాడటం మాని...ఆ పై రోడ్డు దాటు
- April 20, 2016
' సురక్షితంగా రోడ్ దాటటానికి ఫోన్ ని విడిచిపెట్టు ' అజమాన్ పోలీస్ ఒక ప్రచారం మొదలుపెట్టారు. సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ సహకారంతో ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ప్రారంభించారు.లెఫ్టినెంట్ కల్నల్ డైరెక్టర్, ట్రాఫిక్ , పెట్రోలింగ్ శాఖ , అజమాన్ పోలీస్ ఆలీ హుమిడ్ అల్ ముసైబి మాట్లాడుతూ, తరలింపు ప్రమాదాలను నివారించడానికి రోడ్డు దాటే సమయంలో పాదచారులకు పూర్తిగా రోడ్లపై దృష్టి నిర్ధారించే లక్ష్యంతో ఉండాలని చెప్పారు.అలాగే "గత ఏడాది , రోడ్లు దాటే సమయంలో పరుగులు పెడ్తూ ప్రమాదాలు గురైనవారు 102 మందని ఈ బాధితులలో అనేకమంది మొబైల్ ఫోన్లను ఆ సమయంలో వాడుతున్నట్లు తేలిందన్నారు." రహదారులు దాటే వేళలో వారికి ఏకాగ్రత లేకపోవడం ఒక ముఖ్య కారణం." పాదచారులు ప్రమాదాలను నివారించడానికి, తప్పక ట్రాఫిక్ నియమాలు గౌరవించాలని కేవలం వాహనదారులు పాటిస్తే సరిపోదని " అన్నారాయన. ప్రచారంలో భాగంగా ఈ ప్రకటనలను పాఠశాలలు మరియు విద్యాలయాల్లో పంపిణీ చేస్తారు.
తాజా వార్తలు
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!
- ప్రైవేట్ ప్రయాణ ఏర్పాట్ల పై ఎంబసీ కీలక సూచనలు..!!
- నువైసీబ్ బార్డర్ వద్ద సెక్యూరిటీ రేడినెస్ పై సమీక్ష..!!
- యూఏఈ కాన్సులేట్ పై దాడిని ఖండించిన ఒమన్..!!
- ఉరుములతో కూడిన వర్షాలు..హెచ్చరించిన సివిల్ డిఫెన్స్..!!
- ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
- సౌదీ వైమానిక రక్షణ దళాల పై క్యాబినెట్ ప్రశంసలు..!!
- డే 12: ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్ ను అడ్డుకున్న UAE ఎయిర్ డిఫెన్స్..!!









