నలుగురు ఎమ్మెల్యేలతో సీఎం కెసిఆర్ భేటీ
- October 27, 2022
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నలుగురు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నిన్న జరిగిన విషయంపై మరోసారి కేసీఆర్కు ఎమ్మెల్యేలు వివరించారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల నివేదిక ఆధారంగా బీజేపీ పై స్పందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మధ్యాహ్నం తర్వాత సీన్లోకి కేసీఆర్ ఎంటర్ కానున్నారు. నలుగురు ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









