ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్: విజయవాడ-షార్జా డైరెక్ట్ విమానం
- October 28, 2022
న్యూ ఢిల్లీ: విజయవాడ-షార్జా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.ఈ నెల 31న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసు ప్రారంభిస్తోంది.ఆ రోజు సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ-షార్జా తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. రూ.13,669 ప్రారంభ ధరతో ఈ సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.కాగా షార్జా-విజయవాడ సర్వీసు చార్జీ 399 ఎమిరేట్స్ దిర్హమ్స్ గా నిర్ణయించింది.యూఏఈ ముఖ్యంగా దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ-షార్జా డైరెక్ట్ విమాన సర్వీసు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్, కువైట్లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించారు.
విజయవాడ-షార్జా విమాన షెడ్యూల్ వివరాలు...

తాజా వార్తలు
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!









