ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్: విజయవాడ-షార్జా డైరెక్ట్ విమానం
- October 28, 2022
న్యూ ఢిల్లీ: విజయవాడ-షార్జా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది.ఈ నెల 31న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఈ విమాన సర్వీసు ప్రారంభిస్తోంది.ఆ రోజు సాయంత్రం 6.35 గంటలకు విజయవాడ-షార్జా తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. రూ.13,669 ప్రారంభ ధరతో ఈ సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపింది.కాగా షార్జా-విజయవాడ సర్వీసు చార్జీ 399 ఎమిరేట్స్ దిర్హమ్స్ గా నిర్ణయించింది.యూఏఈ ముఖ్యంగా దుబాయ్, నార్త్రన్ ఎమిరేట్స్ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ-షార్జా డైరెక్ట్ విమాన సర్వీసు అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సీఈఓ అలోక్ సింగ్ తెలిపారు. షార్జాతో పాటు మస్కట్, కువైట్లకు కూడా తమ సంస్థ విజయవాడ నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతున్నట్టు ప్రకటించారు.
విజయవాడ-షార్జా విమాన షెడ్యూల్ వివరాలు...

తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







