నవంబర్ 3న జాతీయ జెండాను ఎగురవేయాలి..షేక్ మహమ్మద్ పిలుపు
- October 28, 2022
యూఏఈ: అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థలు నవంబర్ 3న ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయాలని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు షేక్ మహ్మద్ ట్వీట్ చేశారు. ‘‘వచ్చే నవంబర్ 3న మన దేశం జెండా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ రోజు ఉదయం 11 గంటలకు మా మంత్రిత్వ శాఖలు, సంస్థలన్నీ జాతీయ జెండాను ఎగురవేయాలి.’’ అని తన ట్వీట్ లో షేక్ మహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







