ఓటర్ల జాబితాలో నమోదు తేదీని పొడిగించిన ఒమన్
- October 29, 2022
మస్కట్: సుల్తానేట్ ఎలక్టోరల్ రిజిస్టర్లో నమోదు కోసం దరఖాస్తుల గడువును 2022 నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ఒమన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎలక్టోరల్ రిజిస్టర్లో ఇంతకు ముందు నమోదు చేసుకోని పౌరులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇందు కోసం తమ వ్యక్తిగత కార్డులు ఎలక్ట్రానిక్ సర్టిఫికేషన్ సిస్టమ్ (PKI)లో యాక్టిివ్ కలిగి ఉన్నాయని నిర్ధారిస్తూ.. ఎన్నికల వెబ్సైట్ (http://election.om) ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









