రియాద్ సీజన్ 2022: ఒక మిలియన్ దాటిన సందర్శకులు
- October 30, 2022
రియాద్: రియాద్ సీజన్ 2022ను మొదటి వారంలో ఒక మిలియన్ సందర్శకులు వచ్చినట్లు జనరల్ ఎంటర్టైన్మెంట్ అథారిటీ (GEA) డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కీ అల్-షేక్ వెల్లడించారు. "బియాండ్ ఇమాజినేషన్" అనే థీమ్తో గత శుక్రవారం రియాద్ సీజన్ 2022 3వ ఎడిషన్లోని ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సీజన్లోని వినోద కార్యక్రమాలు, నాటకాలు, వినోద రంగాలలో అనేక అంతర్జాతీయ ప్రదర్శనలు, రెస్టారెంట్లు, కేఫ్లు, వివిధ రకాల వినోద కార్యకలాపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రియాద్ సీజన్ వినోద రంగ పరిశ్రమ స్థాయిని పెంచడంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత ప్రముఖ వినోద గమ్యస్థానాలలో ఒకటిగా రాజ్యాన్ని నిలిపిందని అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్









