ఇసా టౌన్లో అగ్ని ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- October 31, 2022
బహ్రెయిన్: ఇసా టౌన్లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన నిన్న తెల్లవారుజామున జరిగినట్లు సమాచారం. సమచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సిబ్బంది.. మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చి నేషనల్ అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









