రోగిని నిజ్వా ఆసుపత్రికి తరలించిన పోలీస్ ఏవియేషన్
- November 03, 2022
మస్కట్: పోలీస్ ఏవియేషన్ విమానం ద్వారా బహ్లా విలాయత్ నుండి దఖిలియా గవర్నరేట్లోని నిజ్వా ఆసుపత్రికి ఒక రోగిని తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించారు. అత్యవసర చికిత్స సమాచారం అందగానే పోలీస్ ఏవియేషన్ సిబ్బంది అప్రమత్తమై.. రోగిని నిజ్వా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అవసరమైన చికిత్స అవసరమైన రోగులకు సేవలు అందించేందుకు పోలీస్ ఏవియేషన్ సిద్ధంగా ఉంటుందని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









