కోర్టు గదుల్లో హ్యాండ్కఫ్ల వినియోగంపై నిషేధం
- November 05, 2022
కువైట్: న్యాయస్థానాల్లో నిందితులకు సంకెళ్లు వేయడంపై కువైట్ న్యాయమూర్తులు నిషేధం విధించారు. క్రిమినల్ కోర్టులలోని ప్రధాన న్యాయమూర్తులు ఎదుట విచారణ సమయంలో నిందితులకు చేతి సంకెళ్ళు వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ప్రధానంగా నిందితుడు దోషిగా నిరూపించబడే వరకు నిందితుడు నిర్దోషి అనే చట్టపరమైన ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







