కోర్టు గదుల్లో హ్యాండ్కఫ్ల వినియోగంపై నిషేధం
- November 05, 2022
కువైట్: న్యాయస్థానాల్లో నిందితులకు సంకెళ్లు వేయడంపై కువైట్ న్యాయమూర్తులు నిషేధం విధించారు. క్రిమినల్ కోర్టులలోని ప్రధాన న్యాయమూర్తులు ఎదుట విచారణ సమయంలో నిందితులకు చేతి సంకెళ్ళు వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ప్రధానంగా నిందితుడు దోషిగా నిరూపించబడే వరకు నిందితుడు నిర్దోషి అనే చట్టపరమైన ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









