కోర్టు గదుల్లో హ్యాండ్కఫ్ల వినియోగంపై నిషేధం
- November 05, 2022
కువైట్: న్యాయస్థానాల్లో నిందితులకు సంకెళ్లు వేయడంపై కువైట్ న్యాయమూర్తులు నిషేధం విధించారు. క్రిమినల్ కోర్టులలోని ప్రధాన న్యాయమూర్తులు ఎదుట విచారణ సమయంలో నిందితులకు చేతి సంకెళ్ళు వేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ప్రధానంగా నిందితుడు దోషిగా నిరూపించబడే వరకు నిందితుడు నిర్దోషి అనే చట్టపరమైన ప్రాథమిక సూత్రానికి అనుగుణంగా ఈ ఆదేశాలను జారీ చేసినట్లు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..







