Dh25 మిలియన్లు గెలుచుకున్న భారతీయ హోటల్ ఉద్యోగి
- November 05, 2022
దుబాయ్: బిగ్ టికెట్ లైవ్ డ్రాలో దుబాయ్లో ఉండే భారతీయ హోటల్ ఉద్యోగి సజేష్ 25 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్నారు. NS సిరీస్ 245 గ్రాండ్ ప్రైజ్ విజేతగా సజేష్ నిలిచాడు. దుబాయ్లో నివాసముంటున్న సజేష్ రెండేళ్ల క్రితం ఒమన్ నుంచి యూఏఈకి వెళ్లి నాలుగేళ్లుగా ప్రతి నెలా బిగ్ టికెట్లు కొంటున్నాడు. అతను తన సహోద్యోగుల 20 మందితో కలిసి ఆన్లైన్లో గెలిచిన టిక్కెట్ను కొనుగోలు చేశాడు. వారందరూ ఇప్పుడు బహుమతి మొత్తాన్ని పంచుకోనున్నారు. ఈ సందర్భంగా సజేష్ మాట్లాడుతూ.. తను పని చేసే హోటల్లో 150 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని, తను గెలిచిన దాంట్లోంచి కొంత భాగంతో కొందరికైనా సాయం చేయాలని అనుకుంటున్నట్లు సజేష్ తెలిపారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







