భారత రాష్ట్రపతి నుంచి నైటింగేల్ అవార్డు అందుకోనున్న తెలంగాణ వాసి
- November 06, 2022
తెలంగాణ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం ఏఎన్ఎం ఎండీ శుక్రా ఈనెల 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా నైటింగేల్ అవార్డు అందుకోనున్నారు.కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయస్థాయిలో విశిష్ట సేవలందించిన ఏఎన్ఎంలకు అందించే ఈ అవార్డుకు 2020లో శుక్రా ఎంపికయ్యారు.కొవిడ్ కారణంగా గతేడాది రాష్ట్రపతి కొవింద్ వర్చువల్ పద్ధతిలో అందజేశారు.అదే అవార్డును ఈనెల 7న ఢిల్లీలో ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అందించేందుకు కేంద్రం నుంచి జిల్లా వైద్యాధికారులకు ఉత్తర్వులు వచ్చినట్లు శుక్రా పేర్కొన్నారు.ఈ మేరకు శుక్రా దంపతులు ఢిల్లీ వెళ్తున్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







