నవంబర్ 8న కువైట్ ఇండియన్ ఎంబసీకి సెలవు

- November 06, 2022 , by Maagulf
నవంబర్ 8న కువైట్ ఇండియన్ ఎంబసీకి సెలవు

కువైట్: గురునానక్ జయంతి సందర్భంగా నవంబర్ 8న కువైట్‌లోని భారత రాయబార కార్యాలయానికి సెలవు ప్రకటించారు. అయితే, అత్యవసర కాన్సులర్ సేవలు కొనసాగుతాయని ఎంబసీ తెలిపింది. అదే సమయంలో కాన్సులర్, పాస్‌పోర్ట్, వీసా సేవల కోసం BLS అవుట్‌సోర్సింగ్ కేంద్రాలు పనిచేస్తాయని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com