గడువు ముగిసిన వస్తువుల విక్రయం.. వాణిజ్య సంస్థ సీజ్
- November 06, 2022
మస్కట్ : గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్న ఓ వాణిజ్య సంస్థను ముసండంలోని ఖాసబ్లోని వినియోగదారుల రక్షణ విభాగం సీజ్ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం అమలును పర్యవేక్షించేందుకు నిరంతరం తనిఖీ డ్రైవ్లను కొనసాగిస్తామని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీపీఏ) ప్రకటించింది. ఇందులో భాగంగానే ఖాసబ్లోని ఓ వాణిజ్య సంస్థలో గడువు ముగిసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గడువు ముగిసిన వస్తువులను విక్రయించిన వాణిజ్య సంస్థపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. మార్కెట్లలో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నా.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా తెలపాలని వినియోగదారులకు సీపీఏ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు







