గడువు ముగిసిన వస్తువుల విక్రయం.. వాణిజ్య సంస్థ సీజ్
- November 06, 2022
మస్కట్ : గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్న ఓ వాణిజ్య సంస్థను ముసండంలోని ఖాసబ్లోని వినియోగదారుల రక్షణ విభాగం సీజ్ చేసింది. వినియోగదారుల రక్షణ చట్టం అమలును పర్యవేక్షించేందుకు నిరంతరం తనిఖీ డ్రైవ్లను కొనసాగిస్తామని కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీపీఏ) ప్రకటించింది. ఇందులో భాగంగానే ఖాసబ్లోని ఓ వాణిజ్య సంస్థలో గడువు ముగిసిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. గడువు ముగిసిన వస్తువులను విక్రయించిన వాణిజ్య సంస్థపై జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది. మార్కెట్లలో గడువు ముగిసిన వస్తువులను విక్రయిస్తున్నా.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన విషయాలను గుర్తిస్తే అధికారిక మార్గాల ద్వారా తెలపాలని వినియోగదారులకు సీపీఏ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







