నవంబర్ 9 నుండి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో 2022 ప్రారంభం
- November 07, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్షో (BIAS 2022) ఆరవ ఎడిషన్ నవంబర్ 9-11 తేదీలలో జరుగనుంది. ఈ మెగా వైమానిక ఎయిర్ షోను బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, రాయల్ బహ్రెయిన్ వైమానిక దళం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఎయిర్ షో 2022లో 120కిపైగా విమానాయన సంస్థలు పాల్గొంటున్నాయి. బహ్రెయిన్ తోపాటు ఐదు దేశాలు సొంత పెవిలియన్లను ఏర్పాటు చేయనున్నాయి. హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆధ్వర్యంలో జరుగనున్న ఈ మెగా ఈవెంట్ ను హెచ్ఎం రాజు వ్యక్తిగత ప్రతినిధి, హయ్యర్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ హిస్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ హమద్ అల్ ఖలీఫా పర్యవేక్షిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









