కువైట్ మంత్రితో సమావేశమైన భారత ఎంబసీ ప్రతినిధి స్మితా పాటిల్
- November 10, 2022
కువైట్: ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-యాసీన్తో భారత రాయబార కార్యాలయ ఛార్జ్ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక విధానాలు, ప్రవాసుల సమస్యలుపై ఇరువురు ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యలను స్మితా పాటిల్ ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







