కువైట్ మంత్రితో సమావేశమైన భారత ఎంబసీ ప్రతినిధి స్మితా పాటిల్
- November 10, 2022
కువైట్: ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-యాసీన్తో భారత రాయబార కార్యాలయ ఛార్జ్ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక విధానాలు, ప్రవాసుల సమస్యలుపై ఇరువురు ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యలను స్మితా పాటిల్ ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు