కువైట్ మంత్రితో సమావేశమైన భారత ఎంబసీ ప్రతినిధి స్మితా పాటిల్
- November 10, 2022
కువైట్: ఆసియా వ్యవహారాల తాత్కాలిక సహాయ విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-యాసీన్తో భారత రాయబార కార్యాలయ ఛార్జ్ డి'ఎఫైర్స్ స్మితా పాటిల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక విధానాలు, ప్రవాసుల సమస్యలుపై ఇరువురు ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా భారతీయ ఇంజనీర్లకు సంబంధించిన సమస్యలను స్మితా పాటిల్ ప్రస్తావించి.. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







