సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన తెలుగువాసికి ఘన సన్మానం
- November 10, 2022
            సౌదీ: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహాద్ షా, కేరళకు చెందిన ఖదీజాలను సౌదీలోని భారత ఎంబసీ ఘనంగా సన్మానించింది. మహాద్ షా, ఖదీజాలు సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్స్, చెరో రూ.2.18 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వీరి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం వీరిద్దరిని ఘనంగా సన్మానించింది. రియాద్లోని భారతీయ ఎంబసీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో తాత్కాలిక రాయబారి ఎన్.రాంప్రసాద్ విజేతలకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఎంబసీ అధికారులు, విజేతల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
 - విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
 - గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
 - సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
 - ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 







