సౌదీ జాతీయ క్రీడల్లో మెరిసిన తెలుగువాసికి ఘన సన్మానం
- November 10, 2022
సౌదీ: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన మహాద్ షా, కేరళకు చెందిన ఖదీజాలను సౌదీలోని భారత ఎంబసీ ఘనంగా సన్మానించింది. మహాద్ షా, ఖదీజాలు సౌదీ అరేబియా జాతీయ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగాల్లో ప్రతిభ కనబరచి గోల్డ్ మెడల్స్, చెరో రూ.2.18 కోట్ల నగదు బహుమతిని సొంతం చేసుకుని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. వీరి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం వీరిద్దరిని ఘనంగా సన్మానించింది. రియాద్లోని భారతీయ ఎంబసీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో తాత్కాలిక రాయబారి ఎన్.రాంప్రసాద్ విజేతలకు శాలువా కప్పి ఘనంగా సన్మానించి.. జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఎంబసీ అధికారులు, విజేతల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







