టాలీవుడ్ లో తీవ్ర విషాదం..నటుడు మృతి

- November 14, 2022 , by Maagulf
టాలీవుడ్ లో తీవ్ర విషాదం..నటుడు మృతి

హైదరాబాద్: టాలీవుడ్ లో విషాదం నెలకొంది.రంగస్థలం నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు, సీనియర్ జర్నలిస్ట్ డీఎంకే మురళి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మురళి పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించగా.. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి, బస్టాప్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లో మురళి నటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com