టాలీవుడ్ లో తీవ్ర విషాదం..నటుడు మృతి
- November 14, 2022
హైదరాబాద్: టాలీవుడ్ లో విషాదం నెలకొంది.రంగస్థలం నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు, సీనియర్ జర్నలిస్ట్ డీఎంకే మురళి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మురళి పలు పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించగా.. దుర్యోధనుడి మయసభ ఏకపాత్రాభినంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అందాల రాక్షసి, బస్టాప్, తడాఖా, కొత్తజంట, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లో మురళి నటించారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









