వినికిడి బాధితులకు అండగా ఉంటాం
- April 23, 2016
లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్ మినిస్టర్ జమీల్ హుమాయిదన్, ఇసా టౌన్లో బహ్రెయిన్ మరియు కువైట్ రిహాబిలిటేషన్ వద్ద 41వ అరబ్ వీక్ ఫర్ డెఫ్ ఈవెంట్ని ప్రారంభించారు. బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ అకీల్ అలి హస్సన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ డెవలప్మెంట్, వినికిడి సమస్యలతో బాధపడుతున్నవారి కోసం చేపడ్తున్న కార్యక్రమాల్ని ఈ సందర్భంగా వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహాకారలు అందిస్తుందని ఆయన చెప్పారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవాకి షిఖాన్ అల్ ఫార్సి సెంటర్ ఫర్ టోటల్ కమ్యూనికేషన్ అందిస్తున్న సహాయం గురించి ఈ సందర్భంగా వివరించారు. వినికిడి లోపంతో బాధపడుతున్నవారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న ఉద్యోగులను ఈ ఈవెంట్లో మినిస్టర్ మరియు బహ్రెయిన్ డెఫ్ సొసైటీ ఛైర్మన్ తదితరులు ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









