దుబాయ్లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూఏఈ గోల్డెన్ వీసా, ఆర్థిక బహుమతులు
- November 18, 2022
యూఏఈ: అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదివేందుకు ఆర్థిక బహుమతులు, స్కాలర్షిప్లను అందించాలని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్స్ టవర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మార్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి టాప్ 50 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులను కలుసుకున్నారు. వీరిలో 25 మంది ఎమిరాటీలు ఉండగా.. మరో 25 మంది ప్రవాసులు ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







