దుబాయ్లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు యూఏఈ గోల్డెన్ వీసా, ఆర్థిక బహుమతులు
- November 18, 2022
యూఏఈ: అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలలో చదివేందుకు ఆర్థిక బహుమతులు, స్కాలర్షిప్లను అందించాలని దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్స్ టవర్స్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మార్ట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి టాప్ 50 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులను కలుసుకున్నారు. వీరిలో 25 మంది ఎమిరాటీలు ఉండగా.. మరో 25 మంది ప్రవాసులు ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన విద్యార్థులను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎంపిక చేశారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







