గజెల్ను వేటాడిన ఇద్దరు పౌరులకు 6 నెలల జైలు శిక్ష, జరిమానా
- November 18, 2022
మస్కట్: మస్కట్లోని ఒక క్రిమినల్ కోర్టు.. ఒక గజెల్ను చంపినందుకు ఇద్దరు పౌరులను దోషులుగా నిర్ధారించి, వారికి ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికి RO1,000 జరిమానా విధించినట్లు ఒమన్ ఎన్విరాన్మెంట్ అథారిటీ (EA) ప్రకటించింది. ఒమన్లో గజెల్లను వేటాడడం చాలా తీవ్రమైన నేరం. వేటాడుతూ ఎవరైనా పట్టుబడితే ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే RO1,000 జరిమానా విధించబడుతుందని ఎన్విరాన్మెంట్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







