ఫిషింగ్ ఓడలో 20 మిలియన్ డాలర్ల డ్రగ్స్ స్వాధీనం
- November 24, 2022బహ్రెయిన్: గల్ఫ్ ఆఫ్ అడెన్లోని ఒక మత్స్యకార నౌక నుండి సుమారు $20 మిలియన్ల విలువైన డ్రగ్లను స్వాధీనం చేసుకున్నట్లు బహ్రెయిన్కు చెందిన సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది. యూఎస్ నేవీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ USS Nitze సహాయంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. పక్కా సమాచారంలో చేపట్టిన తనిఖీల్లో ఫిషింగ్ ఓడల నుంచి 2,200 కిలోల హషీష్, 330 కిలోల మెథాంఫెటమైన్ లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!