ఫిషింగ్ ఓడలో 20 మిలియన్ డాలర్ల డ్రగ్స్ స్వాధీనం
- November 24, 2022
బహ్రెయిన్: గల్ఫ్ ఆఫ్ అడెన్లోని ఒక మత్స్యకార నౌక నుండి సుమారు $20 మిలియన్ల విలువైన డ్రగ్లను స్వాధీనం చేసుకున్నట్లు బహ్రెయిన్కు చెందిన సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది. యూఎస్ నేవీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ USS Nitze సహాయంతో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించినట్లు పేర్కొంది. పక్కా సమాచారంలో చేపట్టిన తనిఖీల్లో ఫిషింగ్ ఓడల నుంచి 2,200 కిలోల హషీష్, 330 కిలోల మెథాంఫెటమైన్ లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సముద్ర టాస్క్ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు