మెగా మేనల్లుడు రంగంలోకి దూకేశాడుగా.!
- December 01, 2022
ఎపుడూ యాక్టివ్గా హుషారుగా కనిపించే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత జోరు బాగా తగ్గించేశాడు.దాదాపు ఏడాది తర్వాత కొత్త సినిమా అప్డేట్ ఇచ్చాడు.
సినిమా టైటిల్ వివరాలు ఇంకా తెలీదు కానీ, కార్తీక్ అను కొత్త దర్శకుడితో ఓ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాకి సంబంధించి ఇంతకన్నా వివరాలేమీ బయటికి రాలేదింతవరకూ.
తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్లు ప్రకటించారు. ఎన్టీయార్ చేతుల మీదుగా ఈ టీజర్ డిశంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో తేజుకి జోడీగా నటిస్తోంది.
‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్కి ముందు తేజ్ బైక్ యాక్సిడెంట్కి గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చాలా కాలం పాటూ తేజ్ మీడియా ముందుకు రాలేదు.
తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో లాంగ్ గ్యాప్ తర్వాత మీడియా ముందుకొచ్చాడు తేజ్.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







