మక్కాలో ఉమ్రా చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్
- December 03, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇటీవలే తన తాజా చిత్రం 'డుంకీ' చిత్రీకరణను ముగించిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఉమ్రా చేయడానికి పవిత్ర నగరమైన మక్కాకు వచ్చారు. 'డుంకీ' చిత్రం గురించి తన అభిమానులను అప్డేట్ చేయడానికి ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అనుచరులు పవిత్ర నగరమైన మక్కా నుండి కొన్ని గంటల దూరంలో ఉన్నందున ఉమ్రా చేయాలని సూచిస్తూ.. పలువురు అభిమానులు కామెంట్స్ పెట్టారు. షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం 'పఠాన్' విడుదల కోసం సిద్ధంగా ఉన్నది. ఇందులో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంలు నటించారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







