మక్కాలో ఉమ్రా చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్
- December 03, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇటీవలే తన తాజా చిత్రం 'డుంకీ' చిత్రీకరణను ముగించిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్.. ఉమ్రా చేయడానికి పవిత్ర నగరమైన మక్కాకు వచ్చారు. 'డుంకీ' చిత్రం గురించి తన అభిమానులను అప్డేట్ చేయడానికి ఖాన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతని అనుచరులు పవిత్ర నగరమైన మక్కా నుండి కొన్ని గంటల దూరంలో ఉన్నందున ఉమ్రా చేయాలని సూచిస్తూ.. పలువురు అభిమానులు కామెంట్స్ పెట్టారు. షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం 'పఠాన్' విడుదల కోసం సిద్ధంగా ఉన్నది. ఇందులో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంలు నటించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







