పబ్లిక్ ప్రాసిక్యూషన్కు 526 క్రిమినల్ కేసులు రిఫర్
- December 03, 2022
బహ్రెయిన్: అక్టోబర్ 7 నుండి నవంబర్ 30 వరకు 4767 తనిఖీ సందర్శనలను నిర్వహించినట్లు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో 57 జాయింట్ ఇన్స్పెక్షన్ క్యాంపెయిన్లను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. 526 క్రిమినల్ ఉల్లంఘనలను, 62 బలవంతపు లేబర్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 205,000 బహ్రెయిన్ దినార్లను జరిమానాల కింద వసూలు చేసినట్లు తెలిపింది. 505 మంది కార్మికులను బహిష్కరించినట్లు తెలిపింది. లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలను కట్టుబడి ఉండాలని యజమానులు, ఉద్యోగులకు అథారిటీ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







