బహ్రెయిన్ లో పెరుగుతున్న విడాకుల రేటు: పిల్లలపై తీవ్ర ప్రభావం
- December 04, 2022
బహ్రెయిన్: విడాకులు తీసుకున్న కుటుంబాలలోని పిల్లలు.. తల్లిదండ్రులకు దూరమై తీవ్ర మానషిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెషనల్ సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వెలువడిన ఓ నివేదిక ప్రకారం.. 2020లో విడాకుల రేటు 1.6 శాతానికి చేరింది. ఇది 2017లో 1.1 శాతంగా ఉన్నది. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు తాము బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందుకు పిల్లలలో కోపం, విచారం పెరిగి డిప్రెషన్తో సహా వివిధ మానసిక అనారోగ్యాలను కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) లక్షణాలు అధికం అవుతన్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







