బహ్రెయిన్ లో పెరుగుతున్న విడాకుల రేటు: పిల్లలపై తీవ్ర ప్రభావం
- December 04, 2022
బహ్రెయిన్: విడాకులు తీసుకున్న కుటుంబాలలోని పిల్లలు.. తల్లిదండ్రులకు దూరమై తీవ్ర మానషిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెషనల్ సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వెలువడిన ఓ నివేదిక ప్రకారం.. 2020లో విడాకుల రేటు 1.6 శాతానికి చేరింది. ఇది 2017లో 1.1 శాతంగా ఉన్నది. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు తాము బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందుకు పిల్లలలో కోపం, విచారం పెరిగి డిప్రెషన్తో సహా వివిధ మానసిక అనారోగ్యాలను కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) లక్షణాలు అధికం అవుతన్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







