బహ్రెయిన్ లో పెరుగుతున్న విడాకుల రేటు: పిల్లలపై తీవ్ర ప్రభావం
- December 04, 2022
బహ్రెయిన్: విడాకులు తీసుకున్న కుటుంబాలలోని పిల్లలు.. తల్లిదండ్రులకు దూరమై తీవ్ర మానషిక సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రొఫెషనల్ సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల వెలువడిన ఓ నివేదిక ప్రకారం.. 2020లో విడాకుల రేటు 1.6 శాతానికి చేరింది. ఇది 2017లో 1.1 శాతంగా ఉన్నది. విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలు తాము బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారని నివేదిక స్పష్టం చేసింది. తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందుకు పిల్లలలో కోపం, విచారం పెరిగి డిప్రెషన్తో సహా వివిధ మానసిక అనారోగ్యాలను కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు దూరమైన పిల్లలలో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (OCD) లక్షణాలు అధికం అవుతన్నట్లు నివేదిక తెలిపింది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్ఫామ్లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









