సిబ్బందిని ఇతరుల కోసం పని చేయడానికి అనుమతిస్తే SR100,000 జరిమానా
- December 05, 2022
రియాద్: తమ సిబ్బందిని ఇతరుల కోసం లేదా వారి స్వంత పనుల కోసం పని చేయడానికి అనుమతించే యజమానులకు ఆర్థిక జరిమానా, జైలు శిక్ష విధించడంతోపాటు రిక్రూట్మెంట్ నుండి నిషేధించబడుతుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజాత్) హెచ్చరించింది. అలాంటి కేసుల్లో యజమానులకు SR100,000 వరకు జరిమానా, 6 నెలల పాటు జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. అలాగే ఉద్యోగులను కొత్త రిక్రూట్మెంట్ చేయకుండా 5 సంవత్సరాల వరకు నిషేధం విధిస్తామని హెచ్చరించింది. మక్కా, రియాద్ , షర్కియా ప్రాంతాలలో 911కి కాల్ చేయడం ద్వారా.. సౌదీ అరేబియా చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాలలో 999 ద్వారా రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించిన వారి గురించి నివేదించాలని జవాజాత్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







