ఖతార్ పర్యటనకు బయలుదేరిన యూఏఈ ప్రెసిడెంట్
- December 05, 2022
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు ఖతార్ దేశంలో అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆహ్వానం మేరకు ఖతార్ పర్యటకు వెళ్లినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. తన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ పర్యటన దోహదనం చేస్తుందన్నారు. అంతకుముందు, షేక్ మొహమ్మద్ ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభంలో షేక్ తమీమ్ను అభినందించారు. విజయవంతమైన టోర్నమెంట్ను నిర్వహించడంలో ఖతార్కు యూఏఈ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









