ఖతార్ పర్యటనకు బయలుదేరిన యూఏఈ ప్రెసిడెంట్
- December 05, 2022
యూఏఈ: యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు ఖతార్ దేశంలో అధికారిక పర్యటనకు బయలుదేరారు. ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ ఆహ్వానం మేరకు ఖతార్ పర్యటకు వెళ్లినట్లు అధ్యక్ష భవనం తెలిపింది. తన పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఈ పర్యటన దోహదనం చేస్తుందన్నారు. అంతకుముందు, షేక్ మొహమ్మద్ ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభంలో షేక్ తమీమ్ను అభినందించారు. విజయవంతమైన టోర్నమెంట్ను నిర్వహించడంలో ఖతార్కు యూఏఈ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







