ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్
- December 08, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ చెల్లింపులపై వసూలుచేసే ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. అన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవల కోసం కస్టమర్ల నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయవద్దని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ప్రాక్టీషనర్లందరూ తుది వినియోగదారులు అయిన కస్టమర్ నుండి ఏదైనా రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడంపై నిషేధం విధించినట్ల ఆ సర్క్యులర్ రో సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







