ఎలక్ట్రానిక్ చెల్లింపులపై ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ సర్క్యులర్
- December 08, 2022
కువైట్: ఎలక్ట్రానిక్ చెల్లింపులపై వసూలుచేసే ఛార్జీలను నిషేధిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఒక సర్క్యులర్ను జారీ చేసింది. అన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవల కోసం కస్టమర్ల నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయవద్దని ఆ సర్క్యులర్ లో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ బిజినెస్ యాక్టివిటీకి సంబంధించిన ప్రాక్టీషనర్లందరూ తుది వినియోగదారులు అయిన కస్టమర్ నుండి ఏదైనా రుసుములు లేదా కమీషన్లు వసూలు చేయడంపై నిషేధం విధించినట్ల ఆ సర్క్యులర్ రో సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
- UTS యాప్ సేవలు బంద్..
- మలేషియాకు బయలుదేరిన ప్రధాని మోదీ
- ఇక వాట్సాప్లోనే తిరుమల దర్శనం టికెట్లు..బుకింగ్ ప్రాసెస్ ఇదే!
- నేటి నుంచి టీ20 ప్రపంచకప్
- చిన్నపిల్లలకు సోషల్ మీడియా బంద్..కేంద్రం కీలక నిర్ణయం?
- దుబాయ్ లో స్కూటర్, కారును ఢీ..!!
- USD500 డొమెస్టిక్ వర్కర్ సాలరీ తప్పనిసరి కాదు..!!
- కువైట్-యూఏఈ సంబంధాలపై అమీర్ ప్రశంసలు..!!









