బహ్రెయిన్కు చెందిన ‘గోల్డెన్ మ్యాన్’ అశోక్ శెట్టి కన్నుమూత
- December 11, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో ‘గోల్డెన్ మ్యాన్’గా ప్రసిద్ధి చెందిన అశోక్ శెట్టి కన్నుమూశారు. 42 సంవత్సరాలు బహ్రెయిన్ లో ఉన్న ఆయన అనారోగ్యం కారణంగా 2019లో ఇండియాకు తిరిగి వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. శెట్టి బహ్రెయిన్లో క్రియేటివ్ అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ కో వోల్ స్థాపకుడు. అతను జాతీయ దినోత్సవ బిల్బోర్డ్లను చేపట్టే ఏజెన్సీలో ఉన్నప్పుడు బహ్రెయిన్కు చెందిన దివంగత అమీర్, హెచ్హెచ్ షేక్ ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పెయింటింగ్కు ప్రసిద్ధి చెందాడు. డిసెంబర్ 1992లో ఆ పోర్ట్రెయిట్ను రూపొందించినట్లు అతను ఓ సందర్భంలో తెలిపారు. మిస్టర్ శెట్టి జూన్ 2018లో భారతదేశాని వెళ్లిన సమయంలో అధిక షుగర్ స్థాయి కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. ఆ సంఘటన తర్వాత శెట్టి తన కుమారుడు అభిషేక్ శెట్టి, అతని భార్య వందనా అశోక్ శెట్టితో కలిసి చికిత్స కోసం భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







